Exclusive

Publication

Byline

ఇక సీఎన్జీ ఆప్షన్‌తో రాబోతున్న హోండా ఎలివేట్‌ కారు.. అమ్మకాలు పెంచుకునే ఆలోచనలో కంపెనీ!

భారతదేశం, ఏప్రిల్ 19 -- సీఎన్జీ వాహనాలకు భారతీయులలో చాలా మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా తన ప్రసిద్ధ కార్ మోడళ్లలో ఒకటైన ఎలివేట్ కారు మోడల్‌కు సీఎన్జీ ఆప్షన్ జోడించింది. కంప... Read More


జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు విడుదల.. 24 మందికి 100 పర్సంటైల్.. మనోళ్లు అదరగొట్టేశారు!

భారతదేశం, ఏప్రిల్ 19 -- ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్ రెండో విడత ఫలితాలు రాత్రి 12 గంటలకు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ కీ వి... Read More


వివో నుంచి రానున్న ఫీచర్ ప్యాక్డ్ బడ్జెట్ ఫోన్‌.. అదే.. వివో వై19 5జీ!

భారతదేశం, ఏప్రిల్ 19 -- టెక్ కంపెనీ వివో త్వరలో కొత్త ఫోన్‌ను భారత్‌లోకి తీసుకురానుంది. వివో ఇండియా వెబ్‌సైట్‌లో ఈ డివైజ్ కనిపించినందున వివో త్వరలోనే వివో వై 19 5జీని భారత మార్కెట్లో ప్రకటించనున్నట్లు... Read More


విద్యార్థులకు ట్రంప్ సర్కార్ షాక్.. నెల వ్యవధిలోనే వెయ్యి మందికిపైగా వీసాలు రద్దు!

భారతదేశం, ఏప్రిల్ 19 -- కొన్ని వారాల్లో 1,000 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలను నిలిపివేసింది ట్రంప్ సర్కార్. దీంతో పలువురు విద్యార్థులు ట్రంప్ ప్రభుత్వంపై కోర్టుకు వెళ్తున్నారు. అమెరికాలో ఉండేంద... Read More


త్వరలో ఐపీఓకు బెంగళూరుకు చెందిన కంపెనీ.. రూ.4000 కోట్లు సేకరించడానికి సన్నాహాలు

భారతదేశం, ఏప్రిల్ 19 -- బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ ప్రెస్టీజ్ గ్రూప్ తన ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కంపెనీ నివాస, వాణిజ్య, ఆతిథ్య, రిటైల్ రంగా... Read More


కేఎల్ రాహుల్ కార్ల కలెక్షన్ మామూలుగా లేదుగా.. ఈ క్రికెటర్ గ్యారేజ్‌లో లగ్జరీ కార్లు!

భారతదేశం, ఏప్రిల్ 19 -- భారత క్రికెట్ జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు కేఎల్ రాహుల్. తన ఆటతో అందరికీ దగ్గరయ్యాడు. తన వ్యక్తిత్వంతో లక్షలాది మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. బ్యాటింగ్, వికెట్ కీ... Read More


ముస్లింల నుంచి 1700 ఫిర్యాదులు వచ్చిన తర్వాతే వక్ఫ్ చట్టం 2025 : ప్రధాని మోదీ

భారతదేశం, ఏప్రిల్ 18 -- ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, వితంతువులు ప్రముఖ పాత్ర పోషించారని, వందలాది ఫిర్యాదుల తర్వాత వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 తీసుకువచ్చినట్లు ప్రధాని నరేంద్ర... Read More


ఈ మూడు పెద్ద బ్యాంకులపై ఒకేసారి ఆర్బీఐ భారీగా జరిమానా.. కారణం ఏంటంటే

భారతదేశం, ఏప్రిల్ 18 -- కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లపై ఆర్‌బీఐ గురువారం జరిమానాలు ప్రకటించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై రూ.61.4 లక్షలు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్... Read More


స్మార్ట్ ఫీచర్లు, స్పెషల్ లుక్స్.. బడ్జెట్ ధరలో వచ్చే బెస్ట్ ఈ స్కూటర్లపై ఓ లుక్కేయండి

భారతదేశం, ఏప్రిల్ 18 -- తక్కువ ధరకు ఎక్కువ మైలేజీ ఇచ్చే స్కూటర్ కోసం చాలా మంది చూస్తుంటారు. ఇంట్లో స్కూటీ ఉంటే మహిళలకు కూడా ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. బడ్జెట్ ‌ధరలో మీరు స్కూటీ కొనాలనుకుంటే కొన్ని బె... Read More


ట్రంప్ ఒత్తిడి పని చేసిందా? సుంకాలపై చైనా యూటర్న్ తీసుకోనుందా?

భారతదేశం, ఏప్రిల్ 18 -- సుంకాలకు సంబంధించి అమెరికా, చైనాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం పేర్కొన్నారు. చైనా పలుమార్లు అమెరికా అధికారులను సంప్రదించిందని, ఆ తర్వ... Read More