Exclusive

Publication

Byline

చర్లపల్లిల్లో డ్రగ్ డెన్.. రూ.12 వేల కోట్ల మత్తుపదార్థాలు సీజ్.. వెలుగులోకి కీలక విషయాలు!

భారతదేశం, సెప్టెంబర్ 7 -- ఓ వైపు ప్రభుత్వాలు మత్తుపదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నా.. సీక్రెట్‌గా వాటిని తయారుచేసి తరలించేవారు తరలిస్తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లో పెద్ద డ్రగ్ డెన్ బయపడింది. ఇందులో వ... Read More


ఏపీలో స్థానిక పోరుకు శంఖారావం.. మూడు నెలల ముందుగానే ఎన్నికలు!

భారతదేశం, సెప్టెంబర్ 4 -- ఆంధ్రప్రదేశ్ మరోసారి ఎన్నికలతో హీటెక్కనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు మెుదలుపెట్టింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం దగ్గరపడుత... Read More


ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. తెలంగాణలో పరిస్థితి ఇలా!

భారతదేశం, సెప్టెంబర్ 4 -- వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని రోజులు ఇది కొనసాగే అవకాశం ఉంది. అధికారులు ఎల్లో అలర్ట్, వరద ... Read More


పుణ్యక్షేత్రాల్లో హోమ్ స్టేలు, అనంతపురంలో డిస్నీ వరల్డ్ సిటీ.. ఏపీ టూరిజంపై చంద్రబాబు సూపర్ ప్లాన్

భారతదేశం, సెప్టెంబర్ 4 -- టెంపుల్ టౌన్స్‌లో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే హోమ్‌స్టేలను ప్రోత్సహించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. తిరుపతితోపాటుగా ఇతర ప్రముఖ దేవాలయాలు ఉన్న పట్టణాల్లో వీటిపై ద... Read More


118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు సెప్టెంబర్ 12 నుంచి దరఖాస్తులు.. భారీగా జీతం!

భారతదేశం, సెప్టెంబర్ 4 -- తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టులకు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి దరఖాస్తు మెుదలుకానుంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(టీఎస్ఎల్‌పీఆర్‌బీ... Read More


ఆ జిల్లాలోని 40 గ్రామాల రూపు రేఖలు మారనున్నాయి.. పీఎంఏజీవై కింద ఎంపిక!

భారతదేశం, సెప్టెంబర్ 4 -- చిత్తూరు జిల్లాలో 40 గ్రామాలను ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన (PMAGY) కింద అభివృద్ధి చేయడానికి ఎంపిక చేశారు. ఈ పనులు అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, తాగునీటి సరఫరా, పారి... Read More


గణేష్ నిమజ్జనం కోసం ముమ్మరంగా ఏర్పాట్లు.. హైదరాబాద్‌కు అమిత్ షా!

భారతదేశం, సెప్టెంబర్ 4 -- సెప్టెంబర్ 6న హైదరాబాద్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ హైదరాబాద్‌లో రోడ్ల మరమ్మతులు, బారికేడింగ్‌లు, వీధి దీపాలను వేగవంతం చేస్త... Read More


దక్షిణ మధ్య రైల్వే రికార్డు.. ఏప్రిల్-ఆగస్టు మధ్యలో అత్యధికంగా రూ.8,593 కోట్ల ఆదాయం!

భారతదేశం, సెప్టెంబర్ 4 -- దక్షిణ మధ్య రైల్వే ఏప్రిల్-ఆగస్టు 2025 మధ్య కాలంలో అత్యధిక స్థూల మూల ఆదాయం రూ.8,593 కోట్లను నమోదు చేయడం రికార్డు సృష్టించింది. గత సంవత్సరం ఇదే కాలంలో సాధించిన రూ.8,457 కోట్ల ... Read More


పిఠాపురంలో టీచర్స్ డే సెలబ్రేషన్స్.. 2 వేల మంది టీచర్లకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన పవన్ కల్యాణ్

భారతదేశం, సెప్టెంబర్ 4 -- ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన నియోజకవర్గంలోని ఉపాధ్యాయులకు ఒక రోజుముందుగానే కానుకలు పంపించారు. ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5వ తేదీన ఉంది. అయితే ఈరోజు అంటే సెప్టెంబర్ 4వ తేద... Read More


ఉద్యోగులకు హెల్త్ కార్డులు.. 8న సమావేశం తర్వాత విధి విధానాలతో ఉత్తర్వులు!

భారతదేశం, సెప్టెంబర్ 4 -- రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనితో నగదు రహిత చికిత్స పొందగలుగుతారు. ఉత్తర్వులు జారీ చేసే ముందు విధానాలను ఖరార... Read More